Category: manatelangana

10 మంది నా కళ్లెదుటే ప్రాణాలు వదిలారు: డికె శివకుమార్

. < 1 minuteబెంగుళూరు: చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని కర్నాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ప్రతిపక్షాలు తీవ్ర…

భారత్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

. < 1 minuteటీమిండియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ కోసం ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. గురువారం బెన్ స్టోక్స్ సారథ్యంలో 14 మంది సభ్యుల జట్టును వెల్లడించింది. ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్‌కు విశ్రాంతినిచ్చారు. గత…

దుబాయ్‌లో విహారిస్తున్న సమంత.. ఫోటోలు వైరల్

. < 1 minuteఇటీవల తెలుగులో నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రం ‘శుభం’తో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ సమంత. ప్రస్తుతం ఈ సక్సెస్ ను సామ్ ఎంజాయ్ చేస్తోంది. దుబాయ్ లో విహరిస్తూ అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. ఈ…

డికె శివకుమార్‌ను అరెస్ట్‌ చేయాలి: కేంద్ర మంత్రి

. < 1 minuteబెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సర్కార్ చేతకాని తనంతో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ ఘటనపై గురువారం కేంద్ర మంత్రి శోభా…

పోలీస్ స్టేషన్ లో ప్రేమజంటపై దాడి

. < 1 minuteవరంగల్: పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రేమ జంటపై దాడి జరిగిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లబెల్లిలో యువతి యువకుడు వారం రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. శనిగరానికి…

తేలని చర్చలు.. తీరని ఉద్రిక్తతలు

. 2 minutesఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలకు ఒకవంక ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవంక పరస్పరం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. టర్కీ మధ్యవర్తిత్వంలో రెండోసారి రెండు దేశాల ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరిగినా గంటలోనే ఎటూ తేలకుండా ముగిసిపోయాయి. కాల్పుల…

పసలేని విధానాలతో పర్యావరణ విధ్వంసం

. 4 minutesఐక్యరాజ్యసమితి మానవతావాద చీఫ్ జారీ చేసిన తాజా హెచ్చరిక ప్రకారం 14,000 మంది పాలస్తీనా పిల్లలు ఆకలితో మరణం అంచున ఉన్నారు. దాదాపు 20 నెలలు అంతర్జాతీయంగా గుర్తించిన మారణహోమం భయానక దృశ్యాలు మన వైపు తిరిగి చూస్తున్నాయి.…

పుస్తకాల రవాణాకు ఉత్తమమార్గం

. 3 minutesభారతీయ తపాలా శాఖ ఎల్లప్పుడూ తన వినియోగదారుల మారుతున్న అవసరాలను గుర్తించి, వారికి మరింత మెరుగైన, వినూత్నమైన సేవలను అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. విద్యార్థులు విజ్ఞానాన్ని అభ్యసించేందుకు, పుస్తకాలను అమితంగా ప్రేమించే పాఠకుల ప్రత్యేకమైన ఆకాంక్షలను నెరవేర్చడానికి,…

తిరుమలలో ఆర్‌టిసి డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి… వీడియో వైరల్

. < 1 minuteతిరుపతి: తిరుమలలో ఆర్‌టిసి డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి చేశాడు. మంగళవారం రాత్రి తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సునిలిపి ఉండగా ఈ ఘటన జరిగింది. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఎసి బస్సు డ్రైవర్…

చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట… సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

. < 1 minuteబెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనపై హైకోర్టు విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనను కర్నాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టులో విచారణ జరుగుతోంది. అన్ని వివరాలతో నివేదికఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. చిన్నస్వామి…

భారీగా పెరిగిన కరోనా కేసులు… ఏడుగురు మృతి

. < 1 minuteఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే 1,238 కొత్త కరోనా కేసులు నమోదుకాగా ఏడుగురు మృతి చెందారు. భారత్‌లో ప్రస్తుతం 4,866 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొన్నారు. కరోనాతో మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు,…

రైలు ప్రయాణమంటే జనం బెంబేలు

. 2 minutesరైలు ప్రయాణం అంటే ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఎక్కువ మంది ప్రయాణం చేసే ప్రయాణ సాధనంగా ఉంటుంది. చిన్న పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, పేదలకు, పెద్దలకు అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యవంతమైన సురక్షితమైన ప్రయాణ సౌకర్యం. హైదరాబాద్…

అల్వాల్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

. < 1 minuteహైదరాబాద్: అల్వాల్ చిన రాయుని చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఎఫ్ టిఎల్ పరిధిలో భవన నిర్మాణాల పై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. మూడు భవన నిర్మాణాలను హైడ్రా అధికారులు…

చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై స్పందించిన అనుష్క, సచిన్, కమల్

. < 1 minuteబెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. 18 సంవత్సరాల తరువాత ఐపిఎల్ కప్ సాధించడంతో ఆర్‌సిబి జట్టు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించడంతో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరగింది. ఈ ఘటనలో 11…

భారీ అంచనాల మధ్య థగ్ లైఫ్

. < 1 minuteలోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’ గురువారం థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ‘నాయకుడు’ సినిమా తర్వాత దాదాపు 38 ఏళ్లకు ఈ క్రేజీ కాంబో…

కొండగట్టులో కారును ఢీకొట్టిన డిసిఎం: ఒకరు మృతి.. వరుడికి గాయాలు

. < 1 minuteకొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి పెళ్లి బృందంతో వెళ్తున్న కారు డిసిఎం ఢీకొట్టడంతో ఓ చిన్నారి మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరుడు తీవ్రంగా గాయపడడంతో పెళ్లి…

పంజాబ్ అదుర్స్..

. < 1 minuteఅహ్మదాబాద్: హోరాహోరీగా సాగిన ఐపిఎల్ సీజన్ 2025లో పంజాబ్ కింగ్స్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. పాయింట్ల పట్టికలో ఏకంగా అగ్రస్థానంలో నిలిచి…

ఆర్‌సిబి టీమ్‌కు ఘన సన్మానం

. < 1 minuteవిధాన సౌధలో బెంగళూరు జట్టుకు సత్కారం కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక సిఎం, డిప్యూటీ సిఎంలు బెంగళూరు: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలి ఐపిఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు బుధవారం కర్ణాటక ప్రభుత్వం…

ఆత్మకూరులో ఆటోను ఢీకొట్టిన కారు: నలుగురు కూలీలు మృతి

. < 1 minuteఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు మండలంలో రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. ఎఎస్ పేట గ్రామ శివారులో ఆటోను కారు ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడడంతో…

ఆర్‌సిబి విజయంలో కోహ్లి ముద్ర

. < 1 minuteబెంగళూరు: విరాట్ కోహ్లి సుదీర్ఘ కాలంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో పలు సీజన్‌లలో ఆర్‌సిబికి సార థ్యం వహించాడు. పలుసార్లు జట్టును ఫైనల్‌కు కూడా తీసుకెళ్లాడు. అయితే ఐపిఎల్ ట్రోఫీ ని…

రెండు దశల్లో జనగణన

. 2 minutesజనగణనతోపాటే కులగణన కేంద్రం ప్రకటన 2026 అక్టోబర్‌లో మంచు కురిసే ప్రాంతాల్లో గణన 2027లో దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిర్వహణ 16ఏళ్ల తరువాత తొలిసారిగా జరుగుతున్న జనగణన 1881 తరువాత కులగణన చేపట్టడం ఇదే తొలిసారి న్యూఢిల్లీ :…

మల్లు రవికి మీనాక్షి వార్నింగ్?

. < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపి మల్లు రవికి ఏఐసిసి వ్యవహారాల ఇన్ చార్జి మీ నాక్షి నటరాజన్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసిం ది. టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన తర్వాత రెండు రోజుల క్రితం తొలిసారి…

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సర్కార్ సానుకూలం

. 2 minutesఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో స్పష్టం చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగుల సమస్యలపై త్రీమెన్ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేశామని వెల్లడి ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలన్నదే ప్రభుత్వ ఆలోచన : డిప్యూటీసిఎం భట్టి…

అది కాంగ్రెస్ కమిషన్

. 2 minutesకెసిఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్ రాజకీయ దురుద్దేశంతోనే నోటీసులు బనకచర్లను రేవంత్‌రెడ్డి ఎందుకు అడ్డుకోవడం లేదు? 8మంది బిజెపి ఎంపిలున్నా.. రాష్ట్రానికి ఎనిమిది రూపాయలు రాలేదు ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత మన…

ఎర్రగడ్డ ఘటనపై సర్కార్ సీరియస్

. 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్ : ఎర్రగడ్డలో ని మానసిక ఆరోగ్య కేంద్రంలో కలుషితాహా రం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అ యింది. ఆసుపత్రిలో ఆహార పదార్థాల సరఫ రా కాంట్రాక్టర్ జైపాల్‌రెడ్డిని తొలగిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ…

గురువారం రాశి ఫలాలు (05-06-2025)

. < 1 minuteమేషం – మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడానికి గాను మీరు చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభం – మీ అంచనాలు నిజమవుతాయి. క్రమశిక్షణలోపించకుండా జాగ్రత్తలు వహించండి. మనస్సు…

దుండిగల్ లో క్రికెట్ మైదానంలో వ్యభిచారం గుట్టురట్టు

. < 1 minuteక్రికెట్ స్టేడియం మైదానంలో వ్యభిచారం చేపడుతున్న ఓ ముఠాను మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల దాడుల్లో ఇద్దరు సెక్స్ వర్కర్ల తో పాటు ఇద్దరు విటులను ఒక ఆర్గనైజర్ను మేడ్చల్ ఎస్ ఓ టి…

తెలంగాణ టెట్ పరీక్ష తేదీలు విడుదల

. < 1 minuteటీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పరీక్షల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. టెట్ పరీక్షలను 9 రోజుల్లో 16 సెషన్స్‌ల్లో…

చిన్ననాటి స్నేహితురాలితో కుల్దీప్ నిశ్చితార్థం

. < 1 minuteలక్నో: టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాడు. ఈ క్రమంలో బుధవారం (జూన్ 4) ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో తన చిన్ననాటి స్నేహితురాలు…

డ్రగ్స్‌లో కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టు

. < 1 minuteకూకట్ పల్లి డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను సైబరాబాద్ బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఎపిలోని తిరుపతిలో ఎఆర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గుణశేఖర్, హెడ్‌కానిస్టేబుల్ రామచంద్ర పరారీలో ఉన్నారు. వీరిపట్టుకునేందుకు ప్రత్యేక టీములను…

ఊహించని రీతిలో జనం వచ్చారు: సిఎం సిద్ధరామయ్య

. < 1 minuteఊహించిన దానికన్నా ఎన్నోరెట్ల మంది జనం రావడం వల్లనే తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మీడియా సమావేశంలో చెప్పారు. స్టేడియం కెపాసిటీ 35 వేలు కాగా 2 3లక్షల మంది జనం తమ…

రేపు చినాబ్ బ్రిడ్జిని ప్రారంభించనున్న పిఎం మోడీ

. < 1 minuteప్రధాని నరేంద్ర మోడీ గురువారం చినాబ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. జమ్మూ కశ్మీర్‌లోనే వందేభారత్ రైలుకు పచ్చ జెండా చూపి, దీనిని జాతికి అంకితం చేస్తారు. చినాబ్ బ్రిడ్జి ప్రపంచంలోని అతి సుందర నిర్మాణ కౌశల ప్రతిభల కట్టడంగా…

రెండేళ్ల బాలుడి కిడ్నాప్..మూడు గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

. < 1 minuteభిక్షాటన చేసేందుకు రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఓ జంట చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. చిన్నారి కిడ్నాప్ ఘటన బుధవారం చోటుచేసుకోగా పోలీసులు మూడు గంటల్లో కేసును ఛేదించారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఎఎస్‌పి చైతన్య…

ఎసిపి దాడుల్లో పట్టుబడిన సర్వేయర్, చైన్‌మెన్

. < 1 minuteభూమిని కొలిచేందుకు రూ.లక్ష డిమాండ్ చేసి విడతలు వారీగా లంచం తీసుకొని, మిగిలిన డబ్బుల కోసం వేధిస్తున్న మండల సర్వేయర్, చైన్‌మెన్ ఎసిబి వలలో చిక్కుకున్నారు. ఎసిబి డిఎస్‌పి విజయ్‌కుమార్ సంఘటన వివరాలను విలేకరుల సమావేశంలో బుధవారం…

ట్రావెల్ సూట్‌కేసులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

. < 1 minuteబాచుపల్లిలోని ఓ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ అనే కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో ట్రావెల్ సూట్‌కేసులో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. అక్కడ పని చేస్తున్న…

కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనం.. తొక్కిసలాట ఘటనపై కిషన్ రెడ్డి

. < 1 minuteబెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ఘటనకు పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమని మండిపడ్డారు. ఆర్సిబి విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూరు…

అంగన్వాడీలో చిన్నారులకు ఎగ్ బిర్యానీ: మంత్రి సీతక్క

. 2 minutesఅంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న ఆహారంలో మరింత పౌష్టిక విలువలు ఉండే విధంగా వారంలో ఒకటి రెండు సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూ మారుస్తామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. అంగన్వాడి…

ఆర్‌టిసి ఐటిఐ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

. < 1 minuteఐటిఐ విద్యనభ్యసించే వారికి ఆర్‌టిసి శుభవార్త చెప్పింది. హైదరాబాద్, వరంగల్‌లోని ఆర్‌టిసి ఐటిఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌టిసి సంస్థ సూచించింది. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్,…

హీరోయిన్లు ఆట బొమ్మలు కాదు:నిత్యా మీనన్

. < 1 minuteహీరోయిన్ నిత్యా మీనన్ సోషల్ మీడియాలో ఒక్కోసారి ఉన్నట్టుండి ఫైర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి సందర్భమే వచ్చింది. తన తప్పు లేకుండా ట్రోలింగ్ చేస్తున్న ఓ బ్యాచ్ కు ఆమె తిరుగులేని కౌంటర్ ఇచ్చింది.…

‘అందాల రాక్షసి’ మళ్లీ వచ్చేస్తోంది

. < 1 minuteప్రేక్షకుల మనసుల్ని గెలిచిన కల్ట్ క్లాసిక్ హిట్ ’అందాల రాక్షసి’ మరోసారి అలరించడానికి సిద్ధమైంది. ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ జూన్ 13న రీ రిలీజ్ కాబోతోంది. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి…

రాజన్న సన్నిధిలో కోడెలు మృతి రాష్ట్రానికి అరిష్టం: హరీశ్‌రావు

. < 1 minuteముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థత పాలన వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రాజన్న ఆలయంలో వారం రోజుల్లో 26 కోడెలు మృతి చెందడం రాష్ట్రానికి అరిష్టమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా,…

బెంగళూరు తొక్కిసలాట ఘటన.. మృతులకు రూ.10 లక్షల నష్టపరిహారం

. < 1 minuteతొలిసారి ఐపిఎల్ కప్ సాధించిన ఆర్సిబి జట్టు బెంగళూరులో నిర్వహించిన విక్టరీ పరేడ్ తీవ్ర విషాదాన్ని నింపింది. భారీగా తరలిరావడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.10…

బెంగళూరు తొక్కిసలాట: పెరుగుతున్న మరణాలు.. ప్రధాని మోడీ తీవ్ర విచారం

. < 1 minuteఆర్సీబి విజయోత్సవ పరేడ్ తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.…

ఫాల్కన్ కేసు ప్రధాన నిందితుడు అరెస్ట్

. < 1 minuteహైదరాబాద్: ఫాల్కన్ కేసులో (Falcon Case) ప్రధాన నిందితుడైన సందీప్ కుమార్‌ను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దేశ వ్యాప్తంగా బాధితుల నుంచి నిందితులు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట రూ.4,215 కోట్లను వసూళు చేశారు.…

ధన్వాడలో తిరగబడిన జనం

. 2 minutesఫ్యాక్టరీ నిర్మాణంపై 12 గ్రామాల ప్రజలు, రైతుల ఆందోళన ఫ్యాక్టరీ కంటైనర్, తాత్కాలిక గుడిసెలకు నిప్పు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తీసుకొచ్చిన సామగ్రి ధ్వంసం టిప్పర్, బొలెరో ధ్వంసం కంపెనీ సిబ్బందిని తరిమికొట్టిన జనం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత…

ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘జాట్’ ఒటిటి విడుదల తేదీ ప్రకటన

. < 1 minuteబాలీవుడ్ స్టార్ నటుడు బాబా డియోల్ ప్రధాన పాత్రలో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘జాట్’ (Jaat Movie). ఏప్రిల్ 10వ తేదీన విడులైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా సినిమాలోని…

రూ. 2 వేల కోట్ల స్కామ్..మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు

. < 1 minuteఢిల్లీ లోని పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో అవినీతి నిరోధక…

పాకిస్తాన్ ముస్లీంకార్డు ను తిరస్కరించిన మలేషియా

. < 1 minuteమీదీ ఇస్లామిక్ దేశమే, మాదీ ఇస్తామిక్ దేశమే అంటూ ముస్లిం కార్డును ప్లే చేసేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని మలేషియా తిరస్కరించింది. ఆపరేషన్ సింధూర్, టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాక్ మద్దతు ఇస్తున్న విషయాన్ని వివరించేందుకు మలేషియాకు వెళ్లిన…

రాహుల్ గాంధీని మందలించిన అలహాబాద్ హైకోర్టు

. < 1 minuteభారత్ జోడో యాత్ర సందర్భంగా భారతీయ సైనికులను కించపరచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని అలహాబాద్ హైకోర్టు బుధవారం నాడు మెత్తగా మందలించింది. 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యం…

జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

. < 1 minuteపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ బుధవారం విలేకరులకు తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన…

ఆర్సీబీ విజయోత్సవ సభలో తొక్కిసలాట.. పది మంది దుర్మరణం

. < 1 minuteక్రికెట్‌లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ వేడుక 10 మంది ప్రాణాలను బలిగొంది. పలువురికి గాయాలు అయ్యాయి. వీరిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ప్రఖ్యాత చిన్నస్వామి స్టేడియంలో ఈ దారుణ ఘటన జరిగింది.…

కమల్‌హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా

. < 1 minuteథగ్‌లైఫ్ సినిమా ఈవెంట్‌లో కన్నడ భాషపై మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత , ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ భాషా వివాదం నేపథ్యంలో ఆయన…

ఆర్‌సిబి వికర్టీ సెలబ్రేషన్స్.. తొక్కిసలాట గురించి మాట్లాడని ప్లేయర్స్

. < 1 minuteబెంగళూరు: తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కలుసుకొనేందుకు చిన్నస్వామి స్టేడియం వద్ద పెద్ద ఎత్తున అభిమానులు వచ్చిన విషయం తెలిసిందే. ఊహించిన దాని కంటే ఎక్కువ మంది అభిమానులు రావడంతో పోలీసులు…

దేశంలో మరో 300 కొత్త కరోనా కేసులు.. ఇద్దరు మృతి

. < 1 minuteదేశంలో కోవిడ్ 19 కేసులు క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో దాదాపు 300 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఇందులో కేరళ నుండి…

ఆర్సీబి విక్టరీ పరేడ్ లో విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు మృతి

. < 1 minuteబెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు అభిమానులు మృతి చెందినట్లు తెలుస్తోంది. 18ఏళ్ల తర్వాత తొలిసారి ఐపిఎల్ కప్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. కర్ణాటకలోని విధాన సభ నుంచి…

చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట.. ఇద్దరు మృతి

. < 1 minuteబెంగళూరు: ఐపిఎల్ 18వ సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. తొలిసారిగా తమ అభిమాన జట్టు ట్రోఫీని అందుకోవడంతో అభిమానులు తెగ సంబరాలు జరుపుకున్నారు. అయితే బుధవారం బెంగళూరులో ట్రోఫీ గెలిచిన సందర్భంగా బెంగళూరులో…

2027 మార్చి 1 నుండి జన గణన ప్రారంభం

. < 1 minuteన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జనాభా గణన చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. 2027 మార్చి 1 నుండి జన గణన ప్రారంభమయ్యే అవకాశం ఉందని బుధవారం (జూన్ 4)…

వృద్ధ రైతుతో దురుసు ప్రవర్తన.. ఏఎస్ఐ రాంచందర్‌ సస్పెండ్‌

. < 1 minuteవృద్ధ రైతుతో దురుసుగా ప్రవర్తించిన ఏఎస్సై రాంచందర్‌ ను సస్పెండ్‌ చేశారు. బుధవారం రాంచందర్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఎస్పి జానకీ షర్మిల ప్రకటించారు. నిర్మల్ పోలీసులు ప్రజలతో దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇలాంటి దరుసు ప్రవర్తనను…

పాక్‌కు గూఢచర్యం.. మిలియన్ సబ్‌స్ర్కైబర్స్ ఉన్న యూట్యూబర్‌ అరెస్ట్

. < 1 minuteపాకిస్థాన్‌కు దేశ భద్రతకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్నాడనే ఆరోపణతో జస్బీర్ సింగ్ అనే యూట్యూబర్‌ని (Youtuber) పంజాబ్ పోలీసులు అరెస్ట్ (Arrest) చేశారు. ‘జాన్ మహల్’ అనే పేరుతో జస్బీర్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఆ…

పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేయాలి.. సిపిఐ నారాయణ సంచలన కామెంట్స్

. < 1 minuteఎపి డిప్యూడి సిఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశంలో మాట్లాడుతూ..…

బెంగళూరు చేరుకున్న ఆర్సీబి.. సాయంత్రం విక్టరీ పరేడ్

. < 1 minuteబెంగళూరు: తొలిసారి ఐపిఎల్ 2025 విజేతగా నిలిచిన సందర్భంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు జట్టు విజయోత్సవ పరేడ్ నిర్వహించనున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వెల్లడించింది. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్‌లో ఐపిఎల్ ఫైనల్ లో…

ఐపిఎల్ విక్టరీ.. ఆర్‌సిబి అభిమానులకు ఊహించని షాక్

. < 1 minuteబెంగళూరు: 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపిఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నిలిచింది. మంగళవారం పంజాబ్ కింగ్స్‌ని ఓడించి తొలిసారిగా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ప్రతీ ఆర్‌సిబి అభిమాని…

కాంగ్రెస్ కు ప్రజలన్నా.. దేవుళ్ళన్నా లెక్కలేదు: హరీశ్ రావు

. < 1 minuteకాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మరోసారి విమర్శలు చేశారు. కాంగ్రెస్ కు ప్రజలన్నా.. దేవుళ్ళన్నా లెక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ…

‘హరిహర వీరమల్లు’ రెమ్యునరేషన్ తిరిగిచ్చిన పవన్

. < 1 minuteపవన్‌కల్యాణ్ నటించిన పిరియాడిక్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. పొలిటికల్ గా బిజీగా ఉండటంతో ఈ మూవీ కంప్లీట్ కావడానికి ఐదేళ్లు పట్టింది.ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా బడ్జెట్ కారణంగా నిర్మాత…

నిజాంపేట్‌లో దారుణం.. బ్యాగ్‌లో మహిళ మృతదేహం

. < 1 minuteహైదరాబాద్: నిజాంపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని.. రెడ్డిస్ ల్యాబ్ గోడ పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఓ బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దీన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు…

గొప్ప మనస్సు చాటుకున్న సిద్ధూ.. సినిమా ప్లాఫ్ అయిందని..

. < 1 minuteహైదరాబాద్: డిజె టిల్లు సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు సిద్దూ జొ్న్నలగడ్డ (Siddhu Jonnalagadda). అయితే తాజాగా విడులైన ‘జాక్’ అనే సినిమా తీవ్ర నిరాశ పరిచింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకతంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్…

తిరుమలతో కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

. < 1 minuteతిరుమల: తిరుమల శ్రీవారికి ప్రీయమైన లడ్డు (Tirumala Ladoo) ప్రసాదంలో కల్తీ జరిగిన విషయం కలకలం సృష్టించింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేకుంద. టిటిడి మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిఎ అప్పన్నకు…

‘చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి’ అనే టైటిల్ ఖరారు

. < 1 minuteహైదరాబాద్: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరీ హీరో నటిస్తున్న చిత్రానికి పేరు ఖరారు చేశారు. ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి’ అనే టైటిల్ ఖరారైంది. ఈ సినిమాలో అమర్‌కు తోడుగా సుప్రీత నటిస్తున్నారు.…

వైపరీత్యాల సుడిలో ఈశాన్య రాష్ట్రాలు

. 2 minutesసాధారణంగా జూన్ 1 నాటికి కేరళలో నైరుతి పవనాలు ప్రవేశిస్తాయని, జూన్ 5 నాటికి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంటాయని అనుకున్నారు. కానీ కేరళలో రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. రైతులంతా నైరుతికి స్వాగతం పలికారు. కానీ కేరళ నుంచి రుతుపవనాలు…

విధ్వంసం, జనహననం ఆగేదెన్నడు?

. 3 minutesతుర్కియేలో రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య జరిగిన శాంతి చర్చల్లో యుద్ధ విరమణకు సంబంధించి ఎలాంటి పురోగతి కనిపించలేదు. కనీసం కాల్పుల విరమణకు సైతం ఇరుదేశాలు అంగీకరించలేదు. దీనికి కారణం ఉక్రెయిన్ యుద్ధోన్మాదమే కారణమని చెప్పక తప్పదు. మాస్కో, కీవ్‌ల…

ఈ సీజన్‌ను ఎప్పటికీ మర్చిపోలేను.. ట్రోఫీ గెలిచిన తర్వాత కోహ్లీ తొలి పోస్ట్

. < 1 minuteఐపిఎల్ (IPL) ట్రోఫీని ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముద్దాడింది. ఈ క్రమంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించే. ఐపిఎల్ ఆరంభం నుంచి 18 సీజన్లుగా ఓకే ఫ్రాంచైజీతో(ఆర్‌సిబి) ఉంటూ..…

మినీ కేబినెట్‌లో ఐక్యతారాగం

. 3 minutesరాష్ట్రంలో సగం కేబినెట్ కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఇటీవల కాలంలో ఐక్యతారాగాన్ని ఆలపిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతున్నది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తోపాటు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్,…

మా భూములే లాక్కుంటారా… కార్లు, టెంట్లను ధ్వంసం చేసిన రైతులు

. < 1 minuteరాజోలి: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మా భూములే లాక్కుంటారా అంటూ కడుపుమండి రైతులు తిరగబడ్డారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేపట్టారు. గాయత్రి…

కెసిఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు: కవిత

. < 1 minuteహైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ఎంఎల్ సి కవిత ప్రశ్నించారు. ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జాగృతి (Telangana Jagruti strike) ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కాళేశ్వరం…

గొప్పలేకాదు.. తప్పులూ చెప్పాల్సిందే!

. 2 minutesసింగపూర్‌లో జరిగిన ‘షాంగ్రిలా డైలాగ్’ సమావేశంలో పాల్గొన్న భారత రక్షణ సిబ్బంది ప్రధానాధికారి (సిడిఎస్) అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ‘ఎన్ని యుద్ధ విమానాలు నేలకూలాయి అన్నది ముఖ్యమైనది కాదు. అవి, ఎలా కూలాయి…

ప్రజాతీర్పుతో ఉన్మాద పాలనపోయింది: బాబు

. < 1 minuteహైదరాబాద్: ప్రజాతీర్పుతో ఉన్మాద పాలనపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నాలుగేళ్లలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. జూన్ 4 ఎపి రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని, నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ…

చౌటుప్పల్‌లో లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు: ఇద్దరు మృతి… 20 మందికి గాయాలు

. < 1 minuteచౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కైతాపురం గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందగా 20 మంది…

వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రక్కు: ఒకే కుటుంబంలో 9 మంది మృతి

. < 1 minuteభోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఝుబువా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్‌ను ట్రక్కు ఢీకొనడంతో తొమ్మిది మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా…

తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడంతో ఐదుగురు మృతి

. < 1 minuteభువనేశ్వర్: తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడంతో ఐదుగురు రోగులు మృతి చెందారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలో జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో…

టైటిల్ ట్రాక్ విడుదల

. < 1 minuteయష్ రాజ్ ఫిలిమ్స్ (వైఆర్‌ఎఫ్) నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కించి న చిత్రం ‘సయ్యారా’. వైఆర్‌ఎఫ్ బ్యానర్ నుంచి వచ్చే ప్రేమ కథా చిత్రాలకు ఉండే ఫా లోయింగ్, క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే…

‘షష్టిపూర్తి’ టీమ్‌కు ఇళయరాజా అభినందనలు

. < 1 minute‘మా ‘షష్టిపూర్తి’ చిత్రానికి ఇంత క్రేజు, గుర్తింపు లభించడానికి ప్రధాన కారణం ఇళయరాజా. ఆయన ప్రోత్సాహాన్ని జీ వితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఇదే ఊపుతో మా ఆయి క్రియేషన్స్ బ్యానర్‌లో మరిన్ని మంచి సినిమాలు తీస్తాను. హీరోగా,…

ఫొటోల కోసం మేనల్లుడిని ముక్కలు ముక్కలుగా నరికి… సిమెంట్‌లో పూడ్చింది

. < 1 minuteకోల్‌కతా: ఫొటోలు బయటపెడుతానని బెదిరించడంతో మేనల్లుడిని అత్త చంపి అనంతరం ముక్కలు, ముక్కలు చేసి సిమెంటులో పూడ్చింది. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లోని దినాజ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మాల్దా జిల్లాకు చెందిన సద్దా నదాబ్…

సెమీ ఫైనల్లో సబలెంక, స్వియాటెక్

. < 1 minuteపారిస్: ప్రతిష్ఠాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అరిన సబలెంక (బెలారస్), ఐదో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) సె మీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన సెమీ ఫైన…

అంబరాన్నంటిన ఐపిఎల్ ముగింపు వేడుకలు

. < 1 minuteదేశభక్తి గీతాలతో ఉర్రూతలూగించిన శంకర్ మహదేవన్ బృందం వందేమాతరం నినాదంతో ప్రతిధ్వనించిన స్టేడియం అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజ న్ 2025 ముగింపోత్సవ వేడుకలు మంగళవారం ఘనం గా జరిగాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ…

అమెరికాలోని తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం

. 2 minutesఅమెరికా చట్టాలను, అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవాలి టెక్సాస్ డల్లాస్ వర్శిటీ విద్యార్థులతో కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండ గా నిలబడతామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

వర్షాలు, వరదల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ

. < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : మాన్‌సూ న్ ఎమర్జెన్సీ టీమ్‌లు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఇప్పటి కే గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పా యింట్స్‌లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్…

ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్

. < 1 minute ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం 70మంది మానసిక రోగులకు అస్వస్థత మన తెలంగాణ / సిటీ బ్యూరో: ఫుడ్ పాయిజన్ కావడంతో ఓ మానసిక రోగి మృతిచెందిన సంఘటన ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రిలో మంగళవారం…

వార్డుల పునర్విభజనకు నేడు నోటిఫికేషన్

. 2 minutes30 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రక్రియ ప్రారంభం 21వ తేదీలోగా పూర్తి అదేరోజు తుది నోటిఫికేషన్ జారీ 5నుంచి 11 వరకు అభ్యంతరాల స్వీకరణ 16వరకు పరిశీలన ఒఆర్‌ఆర్ పరిధిలోని 13 మున్సిపాలిటీలలో విభజన వాయిదా మన తెలంగాణ /…

ఐపిఎల్ విజేత ఆర్‌సిబి

. < 1 minuteఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపిఎల్ ట్రోఫీ కల తీరింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగళూరు తన ఖాతాలో తొలి టైటిల్‌ను జత చేసుకుంది. మంగళవారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో బెంగళూరు ఆరు పరుగుల తేడాతో…

రెండు రోజులు పాటు రాష్ట్రానికి వర్ష సూచన

. < 1 minuteరాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. రాబోయే రెండు రోజులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు…

దేశంలో 4026కు చేరుకున్న కరోనా కేసులు

. < 1 minuteదేశంలో కొవిడ్19 కేసులు చాప కింద నీరులా మెలిగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 4000 మార్కును దాటేసింది. అత్యధిక కేసులు కేరళలో నమోదు కాగా, దాని తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఉన్నాయంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ…

గాజాలో 27 మందిని కాల్చి చంపేసిన ఇజ్రాయెల్ దళాలు

. < 1 minuteమానవతా సహాయక పంపిణీ కేంద్రంకు వెళుతున్న జనులపై మంగళవారం ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపి కనీసం 27 మందిని పొట్టనబెట్టుకుంది. మూడు రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. ఇదిలావుండగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే…

పాక్ గూఢచారిని అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు

. < 1 minuteపాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ, ప్రముఖ ఖలీస్థానీ ఉగ్రవాది కోసం పనిచేస్తున్న గూఢచారిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గగన్‌దీప్ సింగ్ ఆపరేషన్ సిందూర్ సహా గత కొన్ని ఏళ్లుగా సరిహద్దులో సైనిక కదలికలకు సంబంధించిన…

నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

. < 1 minuteనిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో సోమవారం గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలను మంగళవారం మధ్యాహ్నం వెలికితీశారు. స్థానిక అగ్నిమాపక రెస్ట్ టీం గజ ఈతగాళ్లు సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు…

ఐపిఎల్ ఫైనల్: పంజాబ్ కు బిగ్ షాక్.. శ్రేయస్ ఔట్

. < 1 minuteఅహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపిఎల్ 2025 ఫైనల్ సమరంలో బెంగళూరు నిర్ధేశించిన 191 పరగులు లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్వల్ప వ్యవధిలో రెండు…

రాయికల్ తహసిల్దార్ ఆఫీసులో ఎసిబి దాడులు

. < 1 minuteజగిత్యాల జిల్లా, రాయికల్ తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి తహసిల్దార్ గణేష్‌తో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రవేటు డాక్యుమెంట్ రైటర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని సింగరావుపేట…

అసైన్మెంట్ కమిటీలను పునరుద్ధరిస్తాం:భట్టి విక్రమార్క

. 2 minutesరాష్ట్రంలో మళ్ళీ అసైన్మెంట్ కమిటీలను పునరుద్ధరిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా, మధిర సెగ్మెంట్‌లోని ఎర్రపాలెం మండలం, ములుగుమాడు గ్రామంలో భూ భారతి…

ఉస్తాద్ సెట్స్‌లోకి వచ్చేస్తున్నాడు

. < 1 minuteపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో మంచి అంచనాలున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. భీమ్లా నాయక్ సినిమా తర్వాత తన నుంచి మరో పోలీస్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఇది…

70 ఏళ్ల వృద్ధునికి 20 ఏళ్ల జైలు శిక్ష

. < 1 minuteగత ఏడాది తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన 70 ఏళ్ల వృద్ధునికి కేంద్రపర జిల్లా స్థానిక కోర్టు 20 ఏళ్ల పాటు జైలుశిక్ష విధించింది. దీంతోపాటు దోషి బాతకృష్ణ సాహూకు రూ.50 వేలు జరిమానా…

నరేందర్.. సరండర్ అన్న ట్రంప్ : రాహుల్ గాంధీ

. < 1 minuteఆపరేషన్ సిందూర్, పాక్ – భారత్ మధ్య కాల్పుల విరమణపై ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు లొంగిపోయారని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. గతనెల పాకిస్తాన్…

కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు చీవాట్లు

. < 1 minuteకన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని నటుడు, ఎంఎన్ ఎంఅధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల పట్ల కర్ణాటక హైకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల మనోభావాలను దెబ్బ తీయడం సరికాదని స్పష్టం చేసింది.…

ఐపిఎల్ 2025 ఫైనల్.. పంజాబ్ లక్ష్యం ఎంతంటే?

. < 1 minuteఅహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపిఎల్ 2025 ఫైనల్ సమరంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు బెంగళూరు 191 పరగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20…

బనకచర్ల ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం:ఉత్తమ్ కుమార్ రెడ్డి

. < 1 minuteఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లే…

రేపు ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి మహాధర్నా

. < 1 minuteబిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహాధర్నా నిర్వహించనున్నారు. గోదావరి నీళ్లను ఒడిసి పట్టి నెర్రెలు బారిన…

ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..

. < 1 minuteఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్ లో అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఐపిఎల్ 2025 ఫైనల్ సందర్భంగా…

ఆ సంఘటనతో నా గుండె పగిలినంత పనైంది: మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత

. < 1 minute“ఆ సంఘటనతో నా గుండె పగిలినంత పనైంది. మా విజయాన్ని కళ్లారా చూడకుండానే ఆ చిన్నారులు కన్నుమూయడం ఎంతో బాధాకరం. నాపై వారు చూపించిన ప్రేమ మరువలేనిది’ అంటూ చార్మినార్ గుల్జార్ హౌజ్ ఘటనలో చనిపోయిన ఇద్దరు…

విషాదం.. పెళ్లైనా 14 రోజులకే గుండెపోటుతో నవవరుడు మృతి

. < 1 minuteపెళ్లై రెండు వారాలు కూడా గడవకముందే ఓ నవ వరుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లాలోని అంసానిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అక్కమొల్ల సాయికిరణ్, అదే గ్రామానికి చెందిన యువతిని మే 21న…