జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే 300 సంవత్సరాల తర్వాత శని, బుధుడు, శుక్రుడు కలయికతో త్రిగ్రాహి యోగం, భద్రయోగం, మాలవ్య రాజయోగాలతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కాకుండా వారి దశ తిరగనుంది. కాగా, ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మకర రాశి : 300 ఏళ్ల తర్వాత మూడు రాజయోగాలు ఏర్పడటం వలన మకర రాశి వారికి అన్నింట శుభ ప్రదమే కాకుండా వీరికి అదృష్టం తలపు తట్టబోతుంది. వీరికి ధనయోగం ఉంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకొస్తాయంటున్నారు పండితులు.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి బుధుడు, శుక్రుడు, శని కలయికతో ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా రానీ బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పట్టిందల్లా బంగారమే కానుంది.
కన్యా రాశి : కన్యా రాశి వారికి 300 సంవత్సరాల తర్వాత దశ తిరగనుంది. భద్ర, త్రిగ్రహి , మాలవ్య రాజయోగలాతో ఈ రాశి వారికి అన్నింట శుభ ఫలితాలే కలగనున్నాయి. ఈ రాశి వారు విదేశిప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్న పనులు పూర్తి అవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. అంతే కాకుండా మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా, మంచి కాలేజీల్లో సీటు కూడా పొందుతారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు.
తుల రాశి : మూడు రాజయోగాలు, మూడు గ్రహాల కలయికతో తుల రాశి వారికి అదృష్టం తలపు తట్టబోతుంది. వీరికి ధనయోగం ఉంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకొస్తాయంటున్నారు పండితులు.